అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇల్లు ఇవ్వాలి బాల నరసింహ
అర్హులైన ప్రతి కుటుంబానికి ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలి. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు ఎం బాల నరసింహ. తెలకపల్లి. నేటి సత్యం . జూన్ 10 తెల్కపల్లి జూన్ 6 అర్హులైన ప్రతి కుటుంబానికి ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలని.సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు ఎం.బాల్ నర్సింహ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.మంగళవారం భారత కమ్యూనిస్టు పార్టీ ( సిపిఐ) 18వ మండల మహాసభలు మండల కేంద్రంలో ని శివగంగ ఫంక్షన్ హాల్ లో...