Processing...
  Neti Satyam
No.1 తెలుగు న్యూస్ డైలీ

అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇల్లు ఇవ్వాలి బాల నరసింహ

అర్హులైన ప్రతి కుటుంబానికి ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలి. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు ఎం బాల నరసింహ. తెలకపల్లి. నేటి సత్యం . జూన్ 10 తెల్కపల్లి జూన్ 6 అర్హులైన ప్రతి కుటుంబానికి ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలని.సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు ఎం.బాల్ నర్సింహ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.మంగళవారం భారత కమ్యూనిస్టు పార్టీ ( సిపిఐ) 18వ మండల మహాసభలు మండల కేంద్రంలో ని శివగంగ ఫంక్షన్ హాల్ లో...

Read Full Article

Share with friends