పేద రైతు కలలో ఆనందం
*పేద రైతు కళ్ళల్లో ఆనందం* U *రంగారెడ్డి జిల్లా కిసాన్ కాంగ్రెస్ అధ్యక్షులు భీమిడి రోహిత్ రెడ్డి* తెలంగాణ రాష్ట్ర రథసారథి ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి సారధ్యంలో రైతు సంక్షేమం కోసం నిరంతరం కృషి చేస్తూ రైతు అనేవారు సుఖంగా ఉంటేనే రాష్ట్రం దేశం సుభిక్షంగా ఉంటుందని రంగారెడ్డి జిల్లా కిసాన్ కాంగ్రెస్ అధ్యక్షులు భీమిడి రోహిత్ రెడ్డి అన్నారు. శ్రీ రంగాపూర్ లో ఏర్పాటుచేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. నిన్నటి వరకు రంగారెడ్డి జిల్లాలో...