Neti Satyam
Newspaper Banner
Date of Publish : 20 June 2025, 2:54 pm Editor : Admin

ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చాలి పాలమాకుల జంగయ్య




(adsbygoogle = window.adsbygoogle || []).push({});

నేటి సత్యం శంకర్పల్లి

భారత కమ్యూనిస్టు పార్టీ 12వ మహాసభ శంకర్పళీ. మండల కేంద్రంలోని బి వి ఆర్ గార్డెన్ ఫంక్షన్ హాల్ లో సిపిఐ మండల కార్యదర్శి పి సుధీర్ అధ్యక్షతన జరిగింది ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా సిపిఐ జిల్లా కార్యదర్శి పాలమాకుల జంగన్న ముఖ్యఅతిథిగా పాల్గొన్నార మరో ముఖ్యఅతిథిగా సిపిఐ రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు చేవెళ్ల నియోజకవర్గం ఇంచార్జ్ రామస్వామి సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు ఎం ప్రభు లింగం మహిళా వర్కింగ్ ప్రెసిడెంట్ వడ్ల మంజుల సిపిఐ సీనియర్ నాయకుడు ప్రజానాట్యమండలి గౌరవాధ్యక్షుడు

భాను సుభాన్ రెడ్డి పాల్గొన్నారు ఈ సందర్భంగా జిల్లా సిపిఐ కార్యదర్శి పాలమాకుల జంగన్న మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న కార్మిక రైతు వ్యతిరేక విధానాలపై తీవ్రంగా విమర్శించారు ఎన్నికల ముందు మోడీ ఇచ్చిన వాగ్దానాలు ఉద్యోగాలు సిస్ బ్యాంకు లోని ఉన్న ఖాతాలోపు పేద ప్రజలకు 15 లక్షల రూపాయలు ఇప్పిస్తా నని చెప్పిన వాగ్దానాలు అమలుపరచలేదని మోడీ మతోన్మాదాన్ని రెచ్చగొడుతున్నారని పార్లమెంట్లో రైతులకు ఇచ్చిన నల్ల చట్టాల పైన మాట తప్పిందని వారి పేర్కొన్నారు మావోయిస్టుల పైన జరుపుతున్న ధమనకాండలో తక్షణమే ఆపాలని వారితో శాంతి చర్చ జరపాలని వారు కోరారు రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల ఇచ్చిన వాగ్దానాలను అమలు పరచాలని డబుల్ బెడ్ రూములు ఇండ్ల స్థలాలు రైతుబంధులు తక్షణమే చెల్లించాలని వారు కోరారు గత ప్రభుత్వం అవలంబిస్తున్న విధానాలు అవలంబిస్తే రానున్న కాలంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపైన పోరాడుతామని వారు హెచ్చరించారు సిపిఐ రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు చేవెళ్ల నియోజకవర్గం కే రామస్వామి మాట్లాడుతూ పేద ప్రజలకు ఇళ్ల స్థలాలు ఇచ్చిన వరకు పోరాడతామని శంకర్పల్లి మండల కేంద్రంలో గత ప్రభుత్వాలు పట్టా సర్టిఫికెట్ ఇచ్చిన పొజిషన్ చూపించలేదని తక్షణమే వారి సర్టిఫికెట్లకు ఇండ్ల స్థలాలు ఇవ్వాలని వారికి డబుల్ బెడ్ రూమ్ ఇవ్వాలని ఈ సందర్భంగా వారి కోరారు ఈ కార్యక్రమంలోసిపిఐ జిల్లా కార్యవర్గ పాల్గొన్నారసభ్యుడు ఎం ప్రభు లింగం సిపిఐ సీనియర్a నాయకుడు ప్రజానాట్యమండలి గౌర0వాధ్యక్షుడు బి సుభాన్ రెడ్డి సిపిఐ గ్రామ శాఖల కార్యదర్శి