Processing...
  Neti Satyam
No.1 తెలుగు న్యూస్ డైలీ

ఆరు గ్యారెంటీలను అమలు చేయాలి సిపిఐ రామకృష్ణ

ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయాలి. సిపిఐ..రామకృష్ణ నేటి సత్యం. శేర్లింగంపల్లి. జూన్ 21 మాదాపూర్ ఇనార్బిట్ మహాసభలు. మాదాపూర్ లో. తుపాకుల రాములు అధ్యక్షతన జరిగింది. ఈ కార్యక్రమానికి. సిపి ఐ రామకృష్ణ శేరిలింగంపల్లి నియోజకవర్గ కార్యదర్శి జిల్లా సమితి సభ్యులు కే చందు యాదవ్. పాల్గొని మాట్లాడుతూ. ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చటలో విఫలమయ్యారని అన్నారు. 6 గ్యారంటీలను అమలు చేయాలి లేని పక్షంలో ఉద్యమాలు ప్రజా ఆందోళన కార్యక్రమo చేపడతామని...

Read Full Article

Share with friends