ఆరు గ్యారెంటీలను అమలు చేయాలి సిపిఐ రామకృష్ణ
ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయాలి. సిపిఐ..రామకృష్ణ నేటి సత్యం. శేర్లింగంపల్లి. జూన్ 21 మాదాపూర్ ఇనార్బిట్ మహాసభలు. మాదాపూర్ లో. తుపాకుల రాములు అధ్యక్షతన జరిగింది. ఈ కార్యక్రమానికి. సిపి ఐ రామకృష్ణ శేరిలింగంపల్లి నియోజకవర్గ కార్యదర్శి జిల్లా సమితి సభ్యులు కే చందు యాదవ్. పాల్గొని మాట్లాడుతూ. ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చటలో విఫలమయ్యారని అన్నారు. 6 గ్యారంటీలను అమలు చేయాలి లేని పక్షంలో ఉద్యమాలు ప్రజా ఆందోళన కార్యక్రమo చేపడతామని...