కాంగ్రెస్ నాయకుడు సురేష్ ముదిరాజ్ 100 మంది కార్యకర్తలతో సిపిఐ లో చేరిక
*100 మందితో సిపిఐ లో చేరిక సురేష్ ముదిరాజ్. కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించిన సిపిఐ రామకృష్ణ* శేర్లింగంపల్లి. నేటి సత్యం. జూన్ 21 మక్త.మహబూబ్పేట్ సిపిఐ శాఖల పునర్నిర్మాణం చేస్తూ పార్టీలోకి వందమంది కార్యకర్తలతో చేరిన సురేష్ ముదిరాజ్.. సురేష్. అనివార్యకరణాల వల్ల వేరే పార్టీలో పని చేసిన. ఆయన ఎర్రజెండా సిద్ధాంతాల వైపే ఉండేవారు. ఇప్పుడు మదర్ పార్టీలోకి చేర్చుకున్నందుకు. నాకు చాలా సంతోషంగా ఉంది అని అన్నారు. ఈ కార్యక్రమం కి ముఖ్య...