(adsbygoogle = window.adsbygoogle || []).push({});
*గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ ఎనుముల రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగా పీజేర్ ఫ్లై ఓవర్ నేడు అనగా 28.6.25 శనివారం రోజున మధ్యాహ్నం 3.00
పీఎం ప్రారంభోత్సవం*
నేటి సత్యం. శేరిలింగంపల్లి. జూన్ 27
*శేరిలింగంపల్లి నియోజవర్గం ప్రజలు,ప్రజా ప్రతినిధులు , కార్పొరేటర్లు, నాయకులు, కార్యకర్తలు, పాత్రికేయ మిత్రులు, కాలనీల అసోసియేషన్ సభ్యులు, కాలనీ వాసులు, శ్రేయభిలాషులు పెద్ద ఎత్తున పాల్గొని ఫ్లై ఓవర్ ప్రారంభోత్సవం కార్యక్రమాన్నీ విజయవంతం చేయవల్సిందిగా మనవి గౌరవ పిఎస్సి చైర్మన్ శ్రీ ఆరెకపూడి గాంధీ గారు*
**గచ్చిబౌలి ఔటర్ రిగ్ రోడ్డు జంక్షన్ నుండి శిల్ప లేఔట్ స్టేజ్ 2 కొండాపూర్ వైపు రూ. 446.13 కోట్ల రూపాయల అంచనా వ్యయం తో నూతనంగా నిర్మించిన 6 లేన్ బై డైరెక్షనల్ పీజేర్ ఫ్లై ఓవర్ ను రేపు అనగా 28.6.25 శనివారం రోజున మధ్యాహ్నం 3.00 PM గంటలకు గౌరవ ముఖ్యమంత్రివర్యులు శ్రీ రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగా ప్రారంభోత్సవం జరుగును* .*
కావున శేరిలింగంపల్లి నియోజకవర్గ ప్రజలు, ప్రజాప్రతినిధులు, కాలనీల అసోసియేషన్ సభ్యులు, కాలనీ వాసులు, పాత్రికేయ మిత్రులు, నాయకులు, మహిళా నాయకురాళ్లు,కార్యకర్తలు ప్రతి ఒక్కరు తప్పకుండా పాల్గొని కార్యక్రమం ను విజయవంతం చేయాలని మనవి