భీమ ఫౌండేషన్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం
నేటి సత్యం *శ్రీరామ్ హిల్స్ కాలనీ కమ్యూనిటీ హాల్ లో,భీమ ఫౌండేషన్ తెలంగాణ ఆధ్వర్యంలో రక్తదాన శిభిరం* *మన్సూరాబాద్: జూన్ 30నేటి సత్యం ప్రతినిధి మిమిక్రీ యాకన్న* మన్సూరాబాద్ డివిజన్ పరిధిలోని శ్రీరామ్ హిల్స్ కాలనీ కమ్యూనిటీ హాల్ లో, *భీమ ఫౌండేషన్ – తెలంగాణ* వారు, తలసేమియా వ్యాధితో బాధపడుతున్న చిన్నారుల కోసం ఏర్పాటు చేసిన బ్లడ్ డొనేషన్ క్యాంప్ లో డివిజన్ మాజీ అధ్యక్షులు పోచబోయిన జగదీశ్ యాదవ్, బీఆర్ఎస్ నాయకులు జక్కిడి రఘువీర్...