Processing...
  Neti Satyam
No.1 తెలుగు న్యూస్ డైలీ

పేద రైతు జోలికొస్తే ఊరుకోం షాద్నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్

*పేద రైతుల జోలికొస్తే ఊరుకొం..* *షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్* *ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపిన చిలకమర్రి రైతులు, గ్రామస్తులు* *ఎమ్మెల్యే శంకర్, మీడియా, రెవిన్యూ యంత్రాంగం చొరవతో న్యాయం జరిగిందని వెల్లడి* *ఇలాంటి మోసాలపై కఠిన చర్యలు* నేటి సత్యం. షాద్నగర్. జులై 1 షాద్ నగర్ నియోజకవర్గంలో నిరుపేద రైతులను మోసం చేస్తే ప్రభుత్వం చూస్తూ ఊరుకోదని, ఎంతటి వారినైనా ఉపేక్షించబోమని షాద్ నగర్ ఎమ్మెల్యే రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థల చైర్మన్ "వీర్లపల్లి...

Read Full Article

Share with friends