Processing...
  Neti Satyam
No.1 తెలుగు న్యూస్ డైలీ

దళితుల కుటుంబాలలో వెలుగు నింపిన ముఖ్యమంత్రి

*• బోడుప్పల్ దళిత కుటుంబాల్లో వెలుగులు నింపిన ముఖ్యమంత్రి గారి నిర్ణయం* • *ల్యాండ్ పూలింగ్ ద్వారా అర్దిక ప్రగతికి మార్గం సుగమం* • *ముఖ్యమంత్రి కార్యాలయం నుండి కలెక్టర్ కు ఉత్తర్వులు జారీ* *ఫలించిన వజ్రెష్ యాదవ్ వ్యూహం* ఎండ్ల తరబడి నిరీక్షిస్తున్న బోడుప్పల్ కార్పొరేషన్ పరిధిలోని 60 దళితుల కుటుంబాల్లో గౌరవ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ ఎనుముల రేవంత్ రెడ్డి గారి నిర్ణయంతో వెలుగులు నిండాయి. బోడుప్పల్ సర్వే నెంబరు 63/2 నుండి...

Read Full Article

Share with friends