Processing...
  Neti Satyam
No.1 తెలుగు న్యూస్ డైలీ

సిపి రాష్ట్ర కార్యాలయం బి రాజా గారి చేతుల మీదుగా ప్రారంభం

*సిపిఐ రాష్ట్ర కార్యాలయం మఖ్ధూంభవన్ ప్రారంభోత్సవ సభ* నేటి సత్యం.హైదరాబాద్. జులై 10 బిహార్ ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ పేరుతో ఒక వర్గానికి చెందిన ఓట్లను తొలగించేందుకు ఎన్నికల కమిషన్ ప్రయత్నం చేస్తున్నదని సిపిఐ ప్రధాన కార్యదర్శి డి.రాజా అన్నారు. బిహార్ మాదిరిగానే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, పశ్చిమబెంగాల్, కేరళ తదితర ఏ రాష్ట్రంలోనైనా ఓటర్లను తొలగించే ప్రమాదం ఉందని హెచ్చరించారు. ఈ విషయంలో ప్రజలు, ప్రజాస్వామ్య పార్టీలు అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు. హైదరాబాద్ హిమాయత్...

Read Full Article

Share with friends