Processing...
  Neti Satyam
No.1 తెలుగు న్యూస్ డైలీ

జూలై 11న అంబేద్కర్ – రమాబాయి దంపతుల కుమారుడు రాజరత్నను కోల్పోయిన రోజు

*జూలై 11 న అంబేడ్కర్ - రమాబాయి దంపతుల కుమారుడు రాజారత్నను కోల్పోయిన రోజు.* *✍️అరియ నాగసేన బోధి* *బౌద్ధ ధమ్మ ప్రచార కర్త* *డా.బి.ఆర్.అంబేడ్కర్-రమాబాయి దంపతులు యొక్క తనయుడు రాజారత్న 1926 జూలై 11వ తేదీన నిర్యాణం చెందారు. అంబేడ్కర్-రమాబాయి దంపతులకు 1924 సంవత్సరం నాటికే ఐదుగురు పిల్లలు జన్మించారు. ఐదుగురు పిల్లలలో యశ్వంత్ రావు తప్ప మిగిలిన నలుగురు పిల్లలు రెండు, రెండున్నర సంవత్సరాల చిన్న వయసులోనే మరణించారు. రాజారత్న చిన్నవాడు.రమాబాయి అంబేడ్కర్ లకు...

Read Full Article

Share with friends