Neti Satyam Logo
e-paper
హోం ఆరోగ్యం క్రైం సినిమా క్రీడలు బిజినెస్
✖ Close Home Privacy Policy Disclaimer About Us Terms & Conditions
HomeUncategorizedవాపక్ష విద్యార్థి సంఘాల రాష్ట్ర వ్యాపిత జులై 23న జరిగే విద్యాసంస్థల బందును జయప్రదం చేయండి

వాపక్ష విద్యార్థి సంఘాల రాష్ట్ర వ్యాపిత జులై 23న జరిగే విద్యాసంస్థల బందును జయప్రదం చేయండి

నేటి సత్యం. శేర్లింగంపల్లి. జూలై 19

అఖిల భారత విద్యార్థి సమైక్య ఏఐఎస్ఎఫ్ శేరిలింగంపల్లి మండల్ కౌన్సిల్ ,
వామపక్ష విద్యార్థి సంఘాల రాష్ట్రవ్యాప్తంగా జులై 23న జరిగే విద్యాసంస్థల బంద్ జయప్రదం చేయండి అంటూ ప్రభుత్వ పాఠశాలలో కార్యక్రమం చేపట్టడం జరిగింది.
ఈ కార్యక్రమంలో శేర్లింగంపల్లి మండల అధ్యక్ష కార్యదర్శులు నితీష్, ధర్మ తేజ మాట్లాడుతూ
రాష్ట్రవ్యాప్తంగా విద్యారంగ సమస్యలను పరిష్కరించాలని
పెండింగ్ లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్ విడుదల చేయాలని ,
ప్రభుత్వ పాఠశాలలో కళాశాలలో మౌలిక వసతులు కల్పించాలని, శిథిలావస్తు
ప్రభుత్వ విద్యాలయాలను నూతన నిర్మాణం చేపట్టాలని,
సొంత హాస్టల్ భవనాలను నిర్మించాలని,
విద్యాహక్కు చట్టాన్ని ప్రవేట్ కార్పోరేట్ విద్యాసంస్థలలో అమలు పరచాలనీ ,
25% ఫ్రీ ఎడ్యుకేషన్ ఇవ్వాలని ,
పూర్తిస్థాయిలో ఎంఈఓ డిఈఓ పోస్టులను భర్తీ చేయాలని, ఈ యొక్క బందుకు విద్యార్థినీ విద్యార్థులు తల్లిదండ్రులు ఉపాధ్యాయులు ప్రతి ఒక్కరూ మద్దతు తెలియజేయాలని అని వారు కోరారు.

విప్లవాభివందనాలతో
శేర్లింగంపల్లి మండల అధ్యక్ష కార్యదర్శులు
నితీష్,ధర్మ తేజ

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments