Processing...
  Neti Satyam
No.1 తెలుగు న్యూస్ డైలీ

వాపక్ష విద్యార్థి సంఘాల రాష్ట్ర వ్యాపిత జులై 23న జరిగే విద్యాసంస్థల బందును జయప్రదం చేయండి

నేటి సత్యం. శేర్లింగంపల్లి. జూలై 19 అఖిల భారత విద్యార్థి సమైక్య ఏఐఎస్ఎఫ్ శేరిలింగంపల్లి మండల్ కౌన్సిల్ , వామపక్ష విద్యార్థి సంఘాల రాష్ట్రవ్యాప్తంగా జులై 23న జరిగే విద్యాసంస్థల బంద్ జయప్రదం చేయండి అంటూ ప్రభుత్వ పాఠశాలలో కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో శేర్లింగంపల్లి మండల అధ్యక్ష కార్యదర్శులు నితీష్, ధర్మ తేజ మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా విద్యారంగ సమస్యలను పరిష్కరించాలని పెండింగ్ లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్ విడుదల చేయాలని , ప్రభుత్వ...

Read Full Article

Share with friends