Neti Satyam
Newspaper Banner
Date of Publish : 23 July 2025, 7:43 am Editor : Admin

నాగర్ కర్నూల్ లో విద్యాసంస్థల బందు విజయవంతం




(adsbygoogle = window.adsbygoogle || []).push({});

నేటి సత్యం జూలై 23

తాడూరు మండల కేంద్రంలో
విద్యాసంస్థలు బంద్,

మారేడు శివశంకర్
ఏఐవైఎఫ్ జిల్లా గౌరవ అధ్యక్షులు

ఏఐఎస్ఎఫ్ ఏఐవైఎఫ్ జిల్లా సమితిల ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో రాష్ట్ర బంద్ పిలుపులో భాగంగా, నాగర్కర్నూల్ జిల్లా తాడూరు మండల కేంద్రంలో ఏఐఎస్ఎఫ్, ఏఐవైఎఫ్, జిల్లా సమితిల ఆధ్వర్యంలో తాడూరు ప్రభుత్వ జూనియర్ కళాశాల, తాడూరు జడ్పీహెచ్ఎస్ పాఠశాల, ఏఐవైఎఫ్ నాగర్ కర్నూల్ జిల్లా గౌరవ అధ్యక్షులు మారేడు శివశంకర్ ఆధ్వర్యంలో బంద్ చేయడం జరిగింది,

ఏఐవైఎఫ్ తాడూరు మండల్ నాయకులు ఏ రమేష్, గొర్ల సత్యం,ఏ ఆనందు, ఏం లక్ష్మయ్య, ఎస్ అశోకు, తదితరులు పాల్గొన్నారు,