Processing...
  Neti Satyam
No.1 తెలుగు న్యూస్ డైలీ

షాద్నగర్లో విద్యాసంస్థల బందు విజయవంతం

నేటి సత్యం. జూలై 23 *నేటి విద్యాసంస్థల బందు విజయవంతం* *పెండింగ్లో ఉన్న 8 వేల కోట్ల స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ తక్షణమే విడుదల చేయాలి* *హాస్టల్ విద్యార్థులకు మేస్ చార్జీలు కాస్మోటిక్ ఛార్జీలు పెంచాలి* *టీచింగ్ నాన్ టీచింగ్ పోస్టులు భర్తీ చేయాలి* *ఏఐఎస్ఎఫ్ రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు ఎం పవన్ చౌహన్ ఎస్ఎఫ్ఐ జిల్లా ఉప అధ్యక్షుడు శ్రీకాంత్* నేటి సత్యం. షాద్నగర్. జూలై 23 షాద్నగర్ నియోజకవర్గం లో వామపక్ష విద్యార్థి సంఘాలు...

Read Full Article

Share with friends