Processing...
  Neti Satyam
No.1 తెలుగు న్యూస్ డైలీ

విద్యార్థి సంఘాల బంధు విజయవంతం క్రాంతి

నేటి సత్యం సరూర్నగర్ జులై 23 వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో బంద్ విజయవంతం AISF SFI PDSU వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో సరూర్నగర్ మండలం లో బి.యన్ రెడ్డి నగర్ , కర్మన్ఘాట్, ఎల్బీనగర్, సరూర్నగర్ ప్రభుత్వ పాఠశాలలు మరియు జూనియర్ జూనియర్ కళాశాలలో బంద్ నిర్వహించడం జరిగింది. అనంతరం ఏఐఎస్ఎఫ్ తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షులు గ్యార క్రాంతి కుమార్ , ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి శంకర్ వారు మాట్లాడుతూ ప్రభుత్వాలు మారిన ప్రభుత్వ...

Read Full Article

Share with friends