బీసీ బిల్లును పార్లమెంటులో ఆమోదించాలి
నేటి సత్యం *న్యూఢిల్లీ: 25-07-2025* *ఓబీసీ బిల్లును పార్లమెంట్ లో ఆమోదించాలని..కేంద్ర ప్రభుత్వంపై రాష్ట్ర సర్కార్ బీసీ సంఘాల డిమాండ్.. శేరిలింగంపల్లి కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ గారు.* *తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు శ్రీ ఎనుముల రేవంత్ రెడ్డి గారి ఆదేశాల మేరకు, ఎమ్మెల్సీ, టీపీసీసీ అధ్యక్షులు శ్రీ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ గారి పిలుపు మేరకు రేపు అనగా 25-07-2025 శుక్రవారం రోజున జరిగే ఛలో ఢిల్లీ.. భాగీదారీ న్యాయ సమ్మేళనం- కాంగ్రెస్ పార్టీ...