Processing...
  Neti Satyam
No.1 తెలుగు న్యూస్ డైలీ

ఓబిసి బిల్లును పార్లమెంట్లో ఆమోదించాలి

నేటి సత్యం *ఓబీసీ బిల్లును పార్లమెంట్ లో ఆమోదించాలని..కేంద్ర ప్రభుత్వంపై రాష్ట్ర సర్కార్ బీసీ సంఘాల డిమాండ్ చేస్తూ న్యూఢిల్లీ లోని భాగిదారి న్యాయ సమ్మేళనం కార్యక్రమంలో పాల్గొన్న 124 ఆల్విన్ కాలనీ డివిజన్ కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్* తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు శ్రీ ఎనుముల రేవంత్ రెడ్డి గారి ఆదేశాల మేరకు, ఎమ్మెల్సీ, టీపీసీసీ అధ్యక్షులు శ్రీ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ గారి పిలుపు మేరకు ఛలో ఢిల్లీ భాగీదారీ న్యాయ సమ్మేళనం-...

Read Full Article

Share with friends