Processing...
  Neti Satyam
No.1 తెలుగు న్యూస్ డైలీ

ప్రజా సమస్యలపై రాజీలేని పోరాటలకు సిద్ధం కండి

నేటి సత్యం *ప్రజా సమస్యల పరిష్కారానికై రాజీలేని పోరాటాలకు సిద్ధంకండి.* *జిల్లా సమగ్ర అభివృద్ధికై సిపిఐ పోరాటం.* *సిపిఐ వనపర్తి జిల్లా కార్యదర్శిగా మూడోసారి కే.విజయరాములు ఏకగ్రీవ ఎన్నిక.* *ముగిసిన సిపిఐ వనపర్తి జిల్లా మూడో మహాసభలు.* నేటి సత్యం. వనపర్తి. జులై 25 ప్రజా సమస్యల పరిష్కారానికి సిపిఐ ఆధ్వర్యంలో రాజీలేని పోరాటాలకు పార్టీ కార్యకర్తలు,ప్రజా సంఘాల నాయకులు, శ్రేయోభిలాషులు, ప్రజలు సిద్ధం కావాలని సిపిఐ జిల్లా కార్యదర్శి కె. విజయరాములు పిలుపునిచ్చారు.ఆత్మకూరులో రెండు రోజుల...

Read Full Article

Share with friends