Processing...
  Neti Satyam
No.1 తెలుగు న్యూస్ డైలీ

శిల్పారామంలో భారతీయ భరతనాట్య వేడుకలు

నేటి సత్యం. శిల్పారంలో భారతీయ నృత్యన్వయ మహోత్సవ వేడుకలు శేరిలింగంపల్లి, జూలై 26: శిల్పారామం మాదాపూర్ లో సమ్మోహన ఆర్ట్స్ అకాడమీ కిరణ్మయి బోనాల ఆధ్వర్యంలో రెండు రోజుల భారతీయ నృత్యన్వయ మహోత్సవ ఏ ఫెస్టివల్ అఫ్ పరంపర ఉత్సవాన్ని శనివారం ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి పద్మశ్రీ అవార్దీ డాక్టర్ పద్మజ రెడ్డి శిష్య బృందం "కాకతీయం" నృత్య రూపకాన్ని ప్రదర్శించారు. కిరణ్మయి బోనాల కుమార్తెలు పదవర్ణం,రామచరితం ప్రదర్శించారు. ప్రెసిడెంట్ ప్రజ్ఞాభారతి శ్రీనివాస్ వెంట్రప్రగడ ముఖ్య అతిధిలుగా...

Read Full Article

Share with friends