Processing...
  Neti Satyam
No.1 తెలుగు న్యూస్ డైలీ

పంచాయతీ సెక్రటరీ పై ఏసీబీ కేసు

పంచాయతీ సెకరేట్రి పై ఏసీబీ కేసు - పరారీలో నిందితుడు నేటి సత్యం , కొత్తూరు రంగారెడ్డి జిల్లా, కొత్తూరు మండలం, ఇన్ములనర్వ గ్రామ పంచాయతీ కార్యదర్శి సురేందర్‌పై తెలంగాణ అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) కేసు నమోదు చేసింది. ఓ నిర్మాణంపై ఇచ్చిన నోటీసును పక్కన పెట్టేందుకు ఫిర్యాదుదారుడి నుండి లక్ష రూపాయలు డిమాండ్ చేసి, అందులో యాభై వేల రూపాయలు లంచం తీసుకున్నారని ఆయనపై ఆరోపణలు రావడంతో ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా...

Read Full Article

Share with friends