Processing...
  Neti Satyam
No.1 తెలుగు న్యూస్ డైలీ

గద్వాల జిల్లా మహాసభలను జయప్రదం చేయండి

నేటి సత్యం గద్వాల జులై 26 *మత రాజకీయాలతో దేశాభివృద్ధికి విఘాతం-సీపీఐ* *కార్పొరేట్ సంపన్నులకు రాయితీలు ఇచ్చి సంపదను సృష్టించే శ్రమజీవులకు పన్నుల భారం మోపుతున్నారు* *జిల్లా పెండింగ్ ప్రాజెక్టులు తక్షణమే పూర్తి చేయాలి.* *సీపీఐ జిల్లా మహాసభలను విజయవంతం చేయండి* *--గద్వాల మండల 3వ మహాసభలో* *సిపిఐ జిల్లా కార్యదర్శి బి ఆంజనేయులు పిలుపు* మత రాజకీయాలతో దేశ ప్రయోజనాలు దెబ్బతిని తీవ్ర విఘాతం ఏర్పడుతుందని సిపిఐ జిల్లా కార్యదర్శి బి ఆంజనేయులు పేర్కొన్నారు. దేశంలో...

Read Full Article

Share with friends