రంగారెడ్డి జిల్లా 17వ మహాసభను జయప్రదం చేయండి. సక్రు నాయక్
నేటి సత్యం *భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ రంగారెడ్డి జిల్లా 17 వ మహాసభను జయప్రదం చేయండి. మున్సిపల్ సంఘం జిల్లా అధ్యక్షులు రామావత్ సక్రు నాయక్.* *రంగారెడ్డి:జూలై 29 నేటి సత్యం ప్రతినిధి మిమిక్రీ యాకన్న* కమ్యూనిస్ట్ పార్టీ అఫ్ ఇండియా (సిపిఐ) పార్టీ 1925 చివరలో కాన్పూర్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోలో స్థాపించబడింది, ఎర్రజెండాకు 100 సంవత్సరాలు పూర్తి అవుతున్నది. మహిళలకు సామాజిక సమానత్వం, యువతి యువకులు 18 ఏళ్లు నిండిన వారికి ఓటు హక్కు,...