Processing...
  Neti Satyam
No.1 తెలుగు న్యూస్ డైలీ

రంగారెడ్డి జిల్లా 17వ మహాసభను జయప్రదం చేయండి. సక్రు నాయక్

నేటి సత్యం *భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ రంగారెడ్డి జిల్లా 17 వ మహాసభను జయప్రదం చేయండి. మున్సిపల్ సంఘం జిల్లా అధ్యక్షులు రామావత్ సక్రు నాయక్.* *రంగారెడ్డి:జూలై 29 నేటి సత్యం ప్రతినిధి మిమిక్రీ యాకన్న* కమ్యూనిస్ట్ పార్టీ అఫ్ ఇండియా (సిపిఐ) పార్టీ 1925 చివరలో కాన్పూర్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోలో స్థాపించబడింది, ఎర్రజెండాకు 100 సంవత్సరాలు పూర్తి అవుతున్నది. మహిళలకు సామాజిక సమానత్వం, యువతి యువకులు 18 ఏళ్లు నిండిన వారికి ఓటు హక్కు,...

Read Full Article

Share with friends