935 కేజీల గంజాయి పట్టివేత హలో
నేటి సత్యం జూలై 30 *ఈగల్ టీమ్ భారీగా గంజాయి పట్టివేత..* *బాటసింగారం ఫ్రూట్ మార్కెట్ సమీపంలో అంతరాష్ట్ర మాదకద్రవ్యాల స్మగ్లింగ్ ముఠాను ఛేదించి ₹5 కోట్ల విలువైన 935.6 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్న ఈగల్ టీం.* ఒడిశా నుండి మహారాష్ట్రకు తరలిస్తుండగా గంజాయి పట్టుకున్న ఈగల్ టీమ్ . ఇది 2025లో తెలంగాణలో అతిపెద్ద గంజాయి స్వాధీనం....[video width="480" height="864" mp4="https://netisatyam.com/wp-content/uploads/2025/07/VID-20250729-WA0498.mp4%22][/video]