Processing...
  Neti Satyam
No.1 తెలుగు న్యూస్ డైలీ

సుందరీ కరుణతో చెరువులకు పూర్వవైభవం

నేటి సత్యం *శేరిలింగంపల్లి: 30-07-2025* *సుందరీకరణతో చెరువులకు పూర్వ వైభవం..కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ గారు.* *చెరువుల సుందరీకరణ మరియు అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని అధికారులకు తెలియచేసిన గౌరవ PAC చైర్మన్ శ్రీ ఆరెకపూడి గాంధీ గారు* *శేరిలింగంపల్లి నియోజకవర్గం పరిధిలో జరుగుతున్న చెరువుల సుందరికరణ, సంరక్షణ, అభివృద్ధి పనులపై మియాపూర్ లోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో గౌరవ పిఏసీ ఛైర్మెన్, శేరిలింగంపల్లి శాసనసభ్యులు శ్రీ అరేఖపూడి గాంధీ గారు, మియాపూర్ డివిజన్ కార్పొరేటర్ శ్రీ...

Read Full Article

Share with friends