Processing...
  Neti Satyam
No.1 తెలుగు న్యూస్ డైలీ

సీఎం రిలీఫ్ ఫండ్ పేద ప్రజలకు ఎంతో మేలు చేస్తుంది

నీటి సత్యం ఇబ్రహీంపట్నం జూలై 31 *సిఎం రిలీఫ్ ఫండ్ పేద ప్రజలకు ఎంతో మేలు చేస్తుంది...పేద ప్రజల సంక్షేమం కోసమే ప్రజా ప్రభుత్వం పనిచేస్తుంది.* ..*ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే శ్రీ మల్ రెడ్డి రంగారెడ్డి వెల్లడి.* *ఇబ్రహీంపట్నం నియోజకవర్గం పరిధిలోని పలువురు లబ్ధిదారులకు గురువారం ఉదయం తొర్రూరు క్యాంపు కార్యాలయంలో CMRF చెక్కులు అందించిన గౌరవ ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే శ్రీ మల్ రెడ్డి రంగారెడ్డి గారు..ఈ కార్యక్రమంలో గడ్డి అన్నారం వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీ...

Read Full Article

Share with friends