Processing...
  Neti Satyam
No.1 తెలుగు న్యూస్ డైలీ

ప్రజల వద్దకు కాంగ్రెస్ ఆందోల్ నియోజకవర్గం

నేటి సత్యం *పల్లె పల్లెకు కాంగ్రెస్... ప్రజలవద్దకు కాంగ్రెస్...* *ప్రజచైతన్యం అభివృద్ధికి నాంది..* నేటి సత్యం. ఆందోలు. ఆగస్టు 1 టిఫిసిసి అధ్యక్షుడు *శ్రీ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్,* తెలంగాణ కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇంచార్జి *శ్రీమతి మీనాక్షి నటరాజన్* గారు తలపెట్టిన పల్లె పల్లెకు కాంగ్రెస్, ప్రజలవద్దకు కాంగ్రెస్, ప్రజాచైతన్యం అభివృద్ధికి నాంది... *జనహిత పాదయాత్ర* రెండవ రోజు అందోల్ నియోజకవర్గంలో నిర్వహించడం జరిగింది. ఈ పాదయాత్రలో టిఫిసిసి ఉపాధ్యక్షులు, కూకట్పల్లి కాంగ్రెస్ పార్టీ...

Read Full Article

Share with friends