జాతీయ పురస్కారం
నేటి సత్యం హైదరాబాద్ ఆగస్టు 2 భూదానం సుబ్బారావు కు జాతీయ పురస్కారం హర్యానా రాష్ట్ర మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ చేతుల మీదుగా పుష్కరం అందజేత. దేశ ప్రజలకు గుర్తింపుతేవడంతోపాటు వారికి గర్వకారణంగానూ జాతీయ పతాకం నిలుస్తుందని హరియాణా మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ అన్నారు. భారత స్వాతంత్య్ర పోరాటం వేళ మహాత్మాగాంధీ సూచనల మేరకు జాతీయ పతాకాన్ని రూపొందించిన పింగళి వెంకయ్య చిరస్మరణీ యుడన్నారు.వంశీ ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో శనివారం రాత్రి త్యాగరాయ గానసభలో...పింగళి వెంకయ్య...