పర్యావరణ హిత నగర నిర్మాణమే హైడ్రా లక్ష :రంగనాథ్
నేటి సత్యం. హైదరాబాద్. ఆగస్టు 3 పర్యావరణహిత నగర నిర్మాణమే హైడ్రా లక్ష్యం: రంగనాథ్ తెలంగాణ : పర్యావరణ హితమైన, అందరికీ నివాస యోగ్యమైన నగర నిర్మాణమే హైడ్రా లక్ష్యమని కమిషనర్ రంగనాథ్ స్పష్టం చేశారు. టోలీచౌక్లో ఏర్పాటు చేసిన 'హైడ్రా బస్తీతో దోస్తీ' కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. 'హైడ్రా అంటే భయం కాదు.. నగర ప్రజలందరికీ ఓ అభయం. చెరువులు, నాలాలు, ప్రజా స్థలాలను కబ్జా చేసిన వారు హైడ్రాను బూచిగా చూపించి వారి కబ్జాలను...