Processing...
  Neti Satyam
No.1 తెలుగు న్యూస్ డైలీ

సీజన్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలి

నేటి సత్యం ఆగస్టు 5 వర్షాకాలంలో వచ్చే సిజనల్ వ్యాధులు ప్రబల కుండా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని..పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సుచించిన..చందానగర్ డివిజన్ కార్పొరేటర్ శ్రీమతి మంజుల రఘునాథ్ రెడ్డి గారు.. నేటి సత్యం. చందానగర్. ఆగస్టు 5 చందానగర్ డివిజన్ పరిధిలో చందానగర్ మున్సిపల్ కమిషనర్ శశికళ గారు శానిటేషన్ ఎంటామాలజి అధికారులతో కలిసి చందానగర్ డివిజన్ కార్పోరేటర్ శ్రీమతి మంజుల రఘునాథ్ రెడ్డి గారు మన్ సున్ శానిటేషన్ స్పేషల్ డ్రైవ్ నిర్వహించారు..చందానగర్ వేముకుంట...

Read Full Article

Share with friends