Processing...
  Neti Satyam
No.1 తెలుగు న్యూస్ డైలీ

ప్రొఫెసర్ జయశంకర్ గారికి ఘన నివాళి

నేటి సత్యం *ప్రొఫెసర్ జయశంకర్ సార్ కు ఘన నివాళులు అర్పించిన.. శేరిలింగంపల్లి కార్పొరేటర్ శ్రీ రాగం నాగేందర్ యాదవ్ గారు* నేటి సత్యం. శేర్లింగంపల్లి. ఆగస్టు 6 *తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ సార్ జయంతి వేడుకలను శేరిలింగంపల్లి కార్పొరేటర్ శ్రీ రాగం నాగేందర్ యాదవ్ గారి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ గారు ఆయన విగ్రహానికి పుష్పాంజలి ఘటించారు. ఈ సందర్భంగా ఆయన సేవలను స్మరించుకున్నారు. కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్...

Read Full Article

Share with friends