Processing...
  Neti Satyam
No.1 తెలుగు న్యూస్ డైలీ

కొత్త రేషన్ కార్డుల.. పంపిణీ ఎమ్మెల్యే రాజేష్ రెడీ!

నేటి సత్యం నాగర్ కర్నూల్ కేంద్రంలో కొత్త రేషన్ కార్డుల పంపిణీ నేటి సత్యం నాగర్ కర్నూల్ ఆగస్టు 8 నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని సాయి గార్డెన్స్ లో కాంగ్రెస్ ప్రభుత్వం అందిస్తున్న కొత్త రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో స్థానిక శాసనసభ్యుడు డాక్టర్. కూచుకుళ్ల రాజేష్ రెడ్డి గారు ,జిల్లా కలెక్టర్ బడావత్ సంతోష్ గారు ముఖ్య అతిథిగా పాల్గొని, మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన అర్హులైన లబ్దిదారులకు...

Read Full Article

Share with friends