Processing...
  Neti Satyam
No.1 తెలుగు న్యూస్ డైలీ

మహబూబ్నగర్ జిల్లాలో ఏదెక్షగా దొంగతనాలు!

మహబూబునగర్ జిల్లాలో యుదేక్షగా దొంగతనాలు మహబూబునగర్ లో నిద్ర పట్టని జనం మొక్కుబడిగా పోలీసుల పెట్రోలింగ్ రాత్రిపూట ఎస్పీ తనిఖీలు అయినా దొంగతనాలు మహబూబునగర్ ప్రతినిధి/ RK ఆగస్టు ( నేటి సత్యం ) సులభంగా డబ్బు సంపాదించాలని లక్ష్యంతో ఈ మధ్యకాలంలో ఎంతోమంది దొంగతనాలు దోపిడీలు. చివరకు బ్యాంకులను కూడా దోపిడీ చేస్తున్నారు. గత రెండు రోజుల నుంచి మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో దొంగలు బీభత్సం సృష్టిస్తూ దర్జాగా దొంగతనాలకు పాల్పడుతూ ప్రజలను భయభ్రాంతులకు...

Read Full Article

Share with friends