Processing...
  Neti Satyam
No.1 తెలుగు న్యూస్ డైలీ

సంపూర్ణ డిజిటల్ అక్షరాస్యత సాధించిన తొలి రాష్ట్రం కేరళ

నేటి సత్యం. ఆగస్టు 17 సంపూర్ణ డిజిటల్‌ అక్షరాస్యత సాధించిన తొలి రాష్ట్రంగా ఖ్యాతి 21న అధికారికంగా ప్రకటించనున్న ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ తిరువనంతపురం : దేశంలోనే సంపూర్ణ అక్షరాస్యత కలిగిన రాష్ట్రంగా ఇప్పటికే విరాజిల్లుతున్న కేరళ మరో అద్భుత ఘనతను సొంతం చేసుకుంది. దేశంలోనే సంపూర్ణ డిజిటల్‌ అక్షరాస్యత సాధించిన తొలి రాష్ట్ర్రంగా ఖ్యాతి నొందింది. ఇందుకు సంబంధించి ఈ నెల 21న ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ తిరువనంతపురంలో అధికారికంగా ప్రకటించనున్నారు. రాష్ట్రంలోని మారుమూల పల్లెలకు...

Read Full Article

Share with friends