Processing...
  Neti Satyam
No.1 తెలుగు న్యూస్ డైలీ

వచ్చేనెల నుండి ..సంచుల్లో రేషన్ సరుకులు

నేటి సత్యం హైదరాబాద్ ఆగస్టు 17 *వచ్చే నెల నుంచి బ్యాగుల్లో రేషన్ బియ్యం..?* తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోబోతుంది. రాష్ట్రంలోని రేషన్ కార్డుదారులకి శుభవార్త చెప్పబోతుందని సమాచారం. మూడు నెలల రేషన్ ఒకేసారి పంపిణీ చేశారు కనుక.. ఆగస్టు వరకు రాష్ట్రంలో రేషన్ పంపిణీ ఆగిపోయింది. వచ్చె నెల అనగా సెప్టెంబర్ నుండి రేషన్ పంపిణీ తిరిగి ప్రారంభం కాబోతుంది. ఈ క్రమంలో రేషన్ తీసుకునే వారికి ఉచితంగా రేషన్ బ్యాగులను ఇవ్వనుంది. ఈ...

Read Full Article

Share with friends