Processing...
  Neti Satyam
No.1 తెలుగు న్యూస్ డైలీ

శ్రీవారి దర్శనానికి 20 గంటలు

నేటి సత్యం హైదరాబాద్ ఆగస్టు 19 తిరుమల: 25 కంపార్టుమెంట్లలో వేచివున్న భక్తులు.. టోకెన్ లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 20 గంటల సమయం.. నిన్న శ్రీవారిని దర్శించుకున్న 80,502 మంది భక్తులు.. తలనీలాలు సమర్పించిన 31,890 మంది భక్తులు.. హుండీ ఆదాయం రూ.4.88 కోట్లు

Read Full Article

Share with friends