(adsbygoogle = window.adsbygoogle || []).push({});
నేటి సత్యం. హైదరాబాద్ఆ.
గస్టు 19
భారీ లాభాల్లో ప్రారంభమైన స్టాక్మార్కెట్లు*_
*ముంబయి: స్టాక్ మార్కెట్లు భారీ లాభాల్లో ప్రారంభమయ్యాయి. ఉదయం 9.20 గంటల సమయానికి సెన్సెక్స్ 974 పాయింట్ల లాభంతో 81,585 వద్ద కొనసాగుతోంది. నిఫ్టీ 320 పాయింట్ల లాభంతో 24,951 వద్ద ట్రేడవుతోంది. మన దేశ రేటింగ్ను ‘బీబీబీ-’ నుంచి ‘బీబీబీ’కి ఎస్ అండ్ పీ గ్లోబల్ రేటింగ్స్ సవరించడంతో మార్కెట్లు పాజిటివ్గా స్పందించాయి. మరోవైపు దీపావళి కల్లా జీఎస్టీ భారాన్ని బాగా తగ్గిస్తామంటూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేసిన ప్రకటన స్టాక్ మార్కెట్లకు ఉత్సాహం తెచ్చింది*