నేటి సత్యం ఆగస్టు 20 హైదరాబాద్
*తెలంగాణలో మద్యంషాపుల లైసెన్స్ల జారీకి నోటిఫికేషన్*
*దరఖాస్తుల ఫీజు రూ.2లక్షల నుంచి రూ.3లక్షలకు పెంపు*
*2025 డిసెంబర్ నుంచి 2027 నవంబర్ వరకు లైసెన్స్లు* *మద్యం దుకాణాల కేటాయింపులో రిజర్వేషన్లు*
*గౌడ్లకు 15 శాతం*
*ఎస్సీలకు 10 శాతం రిజర్వేషన్లు ఎస్టీలకు 5 శాతం రిజర్వేషన్లు కల్పించిన ప్రభుత్వం 6 శ్లాబ్లలో లైసెన్స్లు జారీ చేయనున్న ఎక్సైజ్శాఖ*