నడిగడ్డ గ్రామ ప్రజల ఎన్నో ఏళ్ల. కల నిజం చేసిన. కేసీఆర్
నేటి సత్యం. తెలకపల్లి ఆగస్టు 25 నడిగడ్డ గ్రామ ప్రజల ఎన్నో ఏళ్ల కల నిజం చేసిన తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్,మాజీ శాసన సభ్యులు శ్రీ మర్రి జనార్దన్ రెడ్డి గారు ప్రజల కోరిక మేరకు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారి సహకారంతో తెలకపల్లి మండలంలోని నడిగడ్డ వాగుపై 3 కోట్ల 20 లక్షలతో వంతెన నిర్మాణం జరిగేలా కృషి చేసిన మర్రి జనార్ధన్ రెడ్డి గారికి, మంజూరు చేసిన కేసీఆర్ గారికి గ్రామ...