అక్రమ ఇసుక రవాణా పట్టివేత!!
నేటి సత్యం ఆగస్టు 26 పుల్లూరు టోల్ప్లాజా వద్ద అక్రమ ఇసుక లారీ సీజ్ జోగులాంబ గద్వాల జిల్లా, ఆగస్టు 26 : ఉండవెల్లి మండలంలోని పుల్లూరు టోల్ప్లాజా వద్ద పోలీసులు అక్రమంగా హైదరాబాద్కు తరలిస్తున్న ఇసుక లారీని పట్టుకున్నారు. ఈ విషయాన్ని ఉండవెల్లి ఎస్సై శేఖర్ మీడియాకు వెల్లడించారు. ఎస్సై వివరాల ప్రకారం— తనిఖీల సందర్భంగా టోల్ప్లాజా వద్ద లారీని ఆపి పరిశీలించగా, ఎలాంటి అనుమతిపత్రాలు లేకుండా భారీ మొత్తంలో ఇసుకను తరలిస్తున్నట్టు గుర్తించారు. వెంటనే...