Processing...
  Neti Satyam
No.1 తెలుగు న్యూస్ డైలీ

అక్రమ ఇసుక రవాణా పట్టివేత!!

నేటి సత్యం ఆగస్టు 26 పుల్లూరు టోల్‌ప్లాజా వద్ద అక్రమ ఇసుక లారీ సీజ్ జోగులాంబ గద్వాల జిల్లా, ఆగస్టు 26 : ఉండవెల్లి మండలంలోని పుల్లూరు టోల్‌ప్లాజా వద్ద పోలీసులు అక్రమంగా హైదరాబాద్‌కు తరలిస్తున్న ఇసుక లారీని పట్టుకున్నారు. ఈ విషయాన్ని ఉండవెల్లి ఎస్సై శేఖర్ మీడియాకు వెల్లడించారు. ఎస్సై వివరాల ప్రకారం— తనిఖీల సందర్భంగా టోల్‌ప్లాజా వద్ద లారీని ఆపి పరిశీలించగా, ఎలాంటి అనుమతిపత్రాలు లేకుండా భారీ మొత్తంలో ఇసుకను తరలిస్తున్నట్టు గుర్తించారు. వెంటనే...

Read Full Article

Share with friends