Processing...
  Neti Satyam
No.1 తెలుగు న్యూస్ డైలీ

సికింద్రాబాద్ – తిరుపతి. వందే భరత్ ట్రైన్

నేటి సత్యం_ *సికింద్రాబాద్‌-తిరుపతి వందేభారత్‌.. ఇక 20 కోచ్‌లు!*_ *వందేభారత్‌కు (Vande Bharat Express) లభిస్తున్న ఆదరణ నేపథ్యంలో రైల్వే బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. సికింద్రాబాద్‌-తిరుపతి సహా ఏడు మార్గాల్లో నడిచే వందేభారత్‌ రైళ్ల కోచ్‌ల సంఖ్యను పెంచాలని (Indian Railways) నిర్ణయించింది*

Read Full Article

Share with friends