Processing...
  Neti Satyam
No.1 తెలుగు న్యూస్ డైలీ

విప్లవ వీరునికి సంస్మరణ సభ

నేటి సత్యం విప్లవ వీరునికి సంస్మరణ సభ నేటి సత్యం. హైదరాబాద్. ఆగస్టు 29 సిపిఐ మాజీ ప్రధాన కార్యదర్శి, పార్లమెంట్‌ మాజీ సభ్యులు సురవరం సుధాకర్‌ రెడ్డి సంస్మరణ సభ తేది: 30.08.2025. రేపు శనివారం రోజున ఉదయం 11.00 గంటలకు హైదరాబాద్‌లోని రవీంద్ర భారతిలో సిపిఐ తెలంగాణ స్టేట్‌ కౌన్సిల్‌ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నట్లు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు ఒక ప్రకటనలో తెలియజేశారు. ఈ సంస్మరణ సభకు రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల...

Read Full Article

Share with friends