భారీ భూకంపం.. 250 మంది మృతి
అఫ్గానిస్థాన్లో భారీ భూకంపం.. రిక్టర్ స్కేల్ పై 6.0గా నమోదైన తీవ్రత
ఈ ఘటనలో 250 మంది మృతి చెందగా మరో 800 మంది పైగా గాయపడినట్లు సమాచారం
ఆఫ్ఘనిస్తాన్ కు అన్ని రకాల అండగా ఉంటామని ప్రధానమంత్రి మోదీ ప్రకటించారు
అన్ని రకాల ఆదుకుంటామని
ప్రధాని అన్నారు