Processing...
  Neti Satyam
No.1 తెలుగు న్యూస్ డైలీ

ఆఫ్ఘనిస్తాన్ లో భారీ భూకంపం 250 మంది దుర్మరణం

భారీ భూకంపం.. 250 మంది మృతి అఫ్గానిస్థాన్‌లో భారీ భూకంపం.. రిక్టర్ స్కేల్ పై 6.0గా నమోదైన తీవ్రత ఈ ఘటనలో 250 మంది మృతి చెందగా మరో 800 మంది పైగా గాయపడినట్లు సమాచారం ఆఫ్ఘనిస్తాన్ కు అన్ని రకాల అండగా ఉంటామని ప్రధానమంత్రి మోదీ ప్రకటించారు అన్ని రకాల ఆదుకుంటామని ప్రధాని అన్నారు

Read Full Article

Share with friends