Processing...
  Neti Satyam
No.1 తెలుగు న్యూస్ డైలీ

సదా బైనామ భూము రెగ్యులరైజేషన్ కు తెలంగాణ ప్రభుత్వం జీవో.విడుదల!!

నేటి సత్యం సెప్టెంబర్ 11 *సదాబైనామా భూముల రెగ్యులరైజేషన్‌కు తెలంగాణ ప్రభుత్వం జి.ఓ. విడుదల* తెలంగాణ ప్రభుత్వం సదాబైనామాల ద్వారా కొనుగోలు చేసిన భూములను రెగ్యులరైజ్ చేయడానికి మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ప్రభుత్వం జి.ఓ. ఎం.ఎస్. నం.106ను విడుదల చేసింది. తెలంగాణ భూ భారతీ (రికార్డు ఆఫ్ రైట్స్ ఇన్ ల్యాండ్) చట్టం–2025 (చట్టం నం.1 ఆఫ్ 2025)లోని సెక్షన్ 6(1) ప్రకారం, 2020 అక్టోబర్ 12 నుంచి నవంబర్ 10 వరకు...

Read Full Article

Share with friends