Processing...
  Neti Satyam
No.1 తెలుగు న్యూస్ డైలీ

మోడీ మణిపూర్ అసోమ్ పర్యటనలో నిజాయితీ లేదు డాక్టర్ కే నారాయణ !!

నేటి సత్యం సెప్టెంబర్ 15 *వక్ఫ్ పై సుప్రీం తీర్పు హర్షణీయం* *మోదీ మణిపూర్, అసోమ్ పర్యటనల్లో నిజాయతి లేదు* *తెలంగాణ గవర్నర్ వ్యాఖ్యలు అర్థరహితం* *మీడియాతో సిపిఐ జాతీయ కార్యదర్శి డాక్టర్ కే నారాయణ* . నేటి సత్యం న్యూఢిల్లీ : వక్ఫ్​ (సవరణ) చట్టంలోని అనేక కీలక నిబంధనలను నిలిపివేస్తూ (హోల్డ్​ చేస్తూ) సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ జాతీయ కార్యదర్శి డాక్టర్ కే నారాయణ స్వాగటించారు. న్యూఢిల్లీలోని ఎ....

Read Full Article

Share with friends