బ్లాక్ లో ఎనిమిది వందల కే యూరియాను అమ్ముతున్నది ఎవరు?
నేటి సత్యం *బ్లాక్ లో (800) వందలకె ఉరయను అమ్ముతున్నది ఎవరు* *కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలోని ఏం మండలంలోని అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ అధికారుల సాయంతోని ఊరియాను ఎక్కువగా పొంది లాభం పడేది ఎవరు ఫైళ్లను తీర్ మార్చేసిది అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ అధికారులు వాళ్లకు అనుకూలంగా ఉన్నవాళ్లకే ఎక్కువ బస్తాల ఉరియని అందిస్తున్నారు అనే ఆరోపణలు ఉన్నాయి ఉరియని ఎక్కువగా తీసుకునేది ఎవరు కొంతమంది రైతుల (లేకుంటే) (అగ్రికల్చర్ డిపార్ట్మెంట్) (అధికారుల) (ఎవరు) బ్లాక్ లో (ఎనిమిది)...